వైసీపీలో కొనసాగుతున్న భారీ చేరికలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ సమయంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల నుంచి పలువురు కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు ముఖ్యమంత్రి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ […]